No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
దిగువమెట్ట వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న యువకులను ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Local Updates
13 Jun 2025 21:10 PM
0
5