No.1 Short News

PRASANNA ADN NEWS TV
పాకిస్తాన్ వీసాలతో ఉన్నవారు వెంటనే వెళ్లిపోవాలి: SP
గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లాలో పాకిస్తాన్ వీసాలతో ఉన్న పాకిస్తాన్ పౌరులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. ఆ విధంగా వెళ్లకుండా ఎవరైనా అక్రమంగా నివసిస్తుంటే అటువంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. అటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చిన వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు..
Latest News
28 Apr 2025 16:33 PM
1
14