

No.1 Short News
Newsreadవక్ఫ్ నిరసన కరపత్రాన్ని ఆవిష్కరించిన అబ్దుల్ సత్తార్
ఒంగోలులో సోమవారం ఉదయం కర్నూలు రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి కలెక్టరు కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ జమియతే ఉలేమా, ఒంగోలు JAC, ఆల్ పార్టీ, ఆల్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది,
ప్రతీ మసీదునుండి ప్రతీ వార్డు నుండీ స్వచ్ఛందంగా పాల్గొని వక్ఫ్ వ్యతిరేకతను భారీ స్థాయిలో తెలియపరచుదాం,
Sdpi పార్టీ సభ్యులు, బ్రాంచ్ కమిటీ సభ్యులు r, అసెంబ్లీ సభ్యులు, ప్రతి ఒక్కరూ హాజరు కావాలి, మన గళాన్ని వినిపించాలి,
JAC కమిటీ వారి నినాదాల ప్రకారం మనమంతా క్రమశిక్షణతోమేలగాలని అబ్దుల్ సత్తార్ కోరారు.
Latest News
26 Apr 2025 19:08 PM