No.1 Short News

PRASANNA ADN NEWS TV
ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు సెలవు.. కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం..
న్యూ ఢిల్లీ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంధన వనరుల వాడకని తగ్గించడం కోసం ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులకు సెలవు ప్రకటించారు.. మే నెల 14వ తేదీ నుండి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందనీ పెట్రోల బంకుల యజమానులు సంఘం తెలియజేసింది.పెట్రోలియం వాడకం తగ్గించడం ద్వారా ఇంధన వనరుల పరిరక్షణ చేయుట కొరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు..
Latest News
26 Apr 2025 18:56 PM
2
18